మల్లవరం హైవేపై రెండు కార్లు ఢీ

3చూసినవారు
మల్లవరం హైవేపై రెండు కార్లు ఢీ
మంగళవారం రాత్రి తిరుపతి రూరల్ సి.మల్లవరం హైవే జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి తమిళనాడు వెళ్తున్న ఇన్నోవా కారు, పీలేరు వైపు వస్తున్న మరో కారు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. హైవే సిబ్బంది, పోలీసులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్