AP: తిరుపతి జిల
్లా కొర్లగుంటలోని సుభాష్ న
గర్లో అరలో అర్ధరాత్రి కొందరు యువకులు ఘ
ర్షణకు దిగ
ారు. అశోక్ అనే వ్యక్త
ి ముగ్గురు యువకులపై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో చందు
(25) అనే యువకుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి బలమైన కత్తిపోటు గాయాలయ్యాయి. సమాచారం అందు
కున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్త
ు చేపట్టారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.