ఇండియన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ధీరజ్ సేథ్

3380చూసినవారు
ఇండియన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ధీరజ్ సేథ్
భారత సైన్యంలో అత్యున్నత పదవైన ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్ నియమితులయ్యారు. ప్రస్తుత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో జూన్ 30, 2026 నుంచి ధీరజ్ సేథ్ భారత సైన్యాధిపతిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రపతి ఆమోదంతో ఈ నియామకం జరిగినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆయన పదవీకాలం ఆగస్టు 31, 2028 వరకు కొనసాగనుంది.

సంబంధిత పోస్ట్