ఆయుష్మాన్ భారత్‌లో మధుమేహ రోగులను చేర్చాలి: ఎంపీ శ్రీ భరత్

38చూసినవారు
ఆయుష్మాన్ భారత్‌లో మధుమేహ రోగులను చేర్చాలి: ఎంపీ శ్రీ భరత్
ఆయుష్మాన్ భారత్ పథకంలో టైప్-1 మధుమేహం రోగులను, అవుట్ పేషెంట్ సేవలు కూడా చేర్చాలని ఎంపీ శ్రీ భరత్ పార్లమెంట్‌‌లో కోరారు. ఇన్సులిన్, గ్లూకోజ్ లాంటి ముఖ్య ఔషధాలు ప్రజారోగ్య సంస్థల్లో నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇన్సులిన్ ఒక మందు మాత్రమే కాదని, జీవనాధారమని పేర్కొన్నారు. వీటి లభ్యత, ధరల సమస్య కారణంగా ఎవరూ ప్రాణం కోల్పోకూడదని, ఈ విషయంలో కేంద్రం తక్షణమే స్పందించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్