మహీంద్రా వాహనాల్లో E20 పెట్రోల్.. కంపెనీ కీలక ప్రకటన

13065చూసినవారు
మహీంద్రా వాహనాల్లో E20 పెట్రోల్.. కంపెనీ కీలక ప్రకటన
మహీంద్రా కంపెనీ తమ వాహనాల్లో E20 పెట్రోల్ వాడకంపై స్పష్టత ఇచ్చింది. కంపెనీ అధికారిక ప్రకటన ప్రకారం.. ప్రస్తుతం ఉన్న అన్ని మహీంద్రా వాహనాలు E20 పెట్రోల్‌తో పనిచేస్తాయని, 2025 ఏప్రిల్ 1 తర్వాత తయారైన కొత్త మోడళ్లు ప్రత్యేకంగా E20 కోసం ట్యూన్ చేయబడతాయని తెలిపింది. 2025 ఏప్రిల్‌కు ముందు తయారైన వాహనాలు కూడా E20తో సురక్షితంగానే నడుస్తాయని, అయితే మైలేజీలో స్వల్ప మార్పులు ఉండవచ్చని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్