పత్రికా యజమానిపై అమలాపురంలో ఏఎస్పీకి ఫిర్యాదు

1334చూసినవారు
పి. గన్నవరం వైకాపా కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు, ఒక పత్రిక యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ ప్రసాదును కలిసి ఫిర్యాదు చేశారు. ఆ పత్రిక మహిళా నేతలపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తూ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తోందని ఆయన ఆరోపించారు. సదరు యజమానిపై చర్యలు తీసుకోని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని శ్రీనివాసరావు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్