కాకినాడ : జనసేన ఆవిర్భావ సభకు సర్వం సిద్ధం

59చూసినవారు
కాకినాడ : జనసేన ఆవిర్భావ సభకు సర్వం సిద్ధం
కాకినాడ రూరల్ చిత్రాడ గ్రామంలో శుక్రవారం జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు సర్వం సిద్ధం చేశారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఏర్పాట్లను దగ్గరుండి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ రూరల్ నుంచి భారీ స్థాయిలో సభకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు సభ ప్రారంభం అవుతుందని అన్నారు. ముఖ్య నాయకులతో పాటు పవన్ కళ్యాణ్ ప్రసంగం చేస్తారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్