మండపేట - Mandapet

వీడియోలు


జోగులాంబ గద్వాల జిల్లా
క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి శ్రీకారం: ఎమ్మెల్యే
Jan 12, 2026, 18:01 IST/దేవరకద్ర నియోజకవర్గం
దేవరకద్ర నియోజకవర్గం

క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి శ్రీకారం: ఎమ్మెల్యే

Jan 12, 2026, 18:01 IST
దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం 'ప్రజా బాట-పొలం బాట' కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. సోమవారం దేవరకద్ర మండలం గోపన్ పల్లి గ్రామంలో చెరువు కట్టల పునరుద్ధరణ, సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి వారానికి మూడు రోజులు ఈ కార్యక్రమం ఉంటుందని, 24/7 కాల్ సెంటర్ టోల్ ఫ్రీ 1912 కూడా అందుబాటులోకి తెచ్చామని ఆయన పేర్కొన్నారు.