నిడదవోలు: 64 మందికి CMRF చెక్కులు పంపిణీ

984చూసినవారు
నిడదవోలు: 64 మందికి CMRF చెక్కులు పంపిణీ
నిడదవోలు నియోజకవర్గంలో గురువారం వేలివెన్ను రైతు సంఘ భవనంలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ & మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు 64 మంది లబ్ధిదారులకు రూ. 22.72 లక్షల విలువైన CMRF చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు CMRF ద్వారా మొత్తం 1021 మందికి 6.17 కోట్ల రూపాయలు అందజేసినట్లు ఆయన తెలిపారు. వేద ప్రజల ఆరోగ్యానికి CMRF భరోసా కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్