రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఆదివారం, బిజెపి ఓబీసీ మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాలేపు సాయిరామ్ను పొలవరపు చైతన్య, జై కిషన్, పట్నాల నాగార్జున ఆధ్వర్యంలో క్రీడాకారులు సత్కరించారు. ఓబీసీ సామాజిక వర్గ అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయాలని ఈ సందర్భంగా ఆయనను కోరారు.