రాజానగరం: ఆలయ అభివృద్ధిపై బత్తుల చర్చలు

70చూసినవారు
రాజానగరం: ఆలయ అభివృద్ధిపై బత్తుల చర్చలు
రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామంలో కొలువైయున్న శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు స్టేట్ కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకట లక్ష్మి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి పై కమిటీ వారితో సుధీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో NDA కూటమి నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్