రోడ్డు ప్రమాదంలో యువతి స్పాట్ డెడ్

2చూసినవారు
రోడ్డు ప్రమాదంలో యువతి స్పాట్ డెడ్
రాజానగరం పరిధిలో శనివారం అర్ధరాత్రి దాటాక 2.30 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమహేంద్రవరం నుంచి విశాఖపట్నం వెళ్తున్న కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో కారులో ఉన్న ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. మరో యువతి, ఇద్దరు యువకులు గాయపడ్డారు. గైట్ కళాశాల దాటిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you