తుని నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

13చూసినవారు
తుని నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
తుని నియోజకవర్గంలోని 31 మంది పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ. 17 లక్షల విలువైన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వ విప్ యనమల దివ్య శనివారం తేటగుంట టీడీపీ కార్యాలయంలో అందజేశారు. ఆరోగ్య సమస్యలు, అత్యవసర వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ నిధులు ఎంతో ఉపయోగపడతాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు యనమల రాజేష్, చింతమనీడి అబ్బాయి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్