యాసిడ్ తాగిన తల్లీకుమారుడు

1చూసినవారు
యాసిడ్ తాగిన తల్లీకుమారుడు
ఆచంట మండలం వల్లూరు శివారు చిల్లేవారిపాలెంలో కుటుంబ కలహాల కారణంగా తల్లి గుండే వెంకట రమణ (47), కుమారుడు నరేంద్ర గురువారం రాత్రి యాసిడ్ తాగారు. ఈ ఘటనలో తల్లి వెంకట రమణ మృతి చెందగా, కుమారుడు నరేంద్ర భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నరేంద్రకు గతంలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని, అతని పరిస్థితి విషమంగా ఉందని ఆచంట ఎస్సై కె. వెంకటరమణ తెలిపారు. శుక్రవారం కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
Job Suitcase

Jobs near you