అమరావతి హైకోర్టు పెరేడ్ గ్రౌండ్ నందు గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నీటి వినియోగదారుల సంఘం సమావేశం జరగనుంది. చింతలపూడి, లింగపాలెం మండలాల నుండి నీటి వినియోగదారుల సంఘం మరియు నీటి సంఘం అధ్యక్షులు అమరావతికి తరలి వెళ్లారు. ఈ సమావేశంలో సాగు నీటి ప్రణాళిక, భవిష్యత్తు కార్యచరణపై సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారు.