లింగపాలెం మండలం వెస్ట్ ఎడవల్లిలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పాత నాటుసారా కేసులో నిందితుడిగా ఉన్న మేసుపల్లి వెంకటేశ్వరరావును గురువారం తహశీల్దార్ ఎదుట హాజరుపరిచారు. మండల మెజిస్ట్రేట్ నిందితుడిపై బైండోవర్ విధించినట్లు అధికారులు వెల్లడించారు.