ద్వారకాతిరుమల నకిలీ టికెట్ల కేసులో అసలు దోషులను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈవో వద్ద పనిచేసిన వ్యక్తిపై ఒత్తిళ్లు వస్తున్నాయని సమాచారం. అయితే, SP ప్రతాప్ శివ కిషోర్ అక్రమాలకు పాల్పడిన వారిని ఉపేక్షించవద్దని, నిష్పక్షపాతంగా విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.