జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే

4చూసినవారు
జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన జనవాణి కార్యక్రమంలో పోలవరం శాసన సభ్యులు చిర్రి బాలరాజు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి నగర జనసేన అధ్యక్షుడు శ్రీనివాస్, వీర మహిళ ప్రాంతీయ కో ఆర్డినేటర్ కిరణ్ ప్రసాద్, లీగల్ సెల్ ప్రతినిధి బి. నరసింహరావు కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :