తణుకు: మంత్రి దృష్టికి అభివృద్ధి పనులు

790చూసినవారు
తణుకు: మంత్రి దృష్టికి అభివృద్ధి పనులు
అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎం. డి ఫరూక్ ను ఎమ్మెల్యే రాధాకృష్ణ బుధవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తణుకు నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి పనుల గురించి చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్