చింతలగరువు స్కూల్లో నెమలి సంతతి సంరక్షణపై అవగాహన

114చూసినవారు
చింతలగరువు స్కూల్లో నెమలి సంతతి సంరక్షణపై అవగాహన
1963 జనవరి 31న భారత ప్రభుత్వం నెమలిని జాతీయ పక్షిగా ప్రకటించిందని HM కొల్లాబత్తుల సూర్య కుమార్ తెలిపారు. పోడూరు మండలం చింతలగరువు స్కూల్లో ఆయన విద్యార్థులకు ఈ విషయాన్నిశనివారం వివరించారు. ప్రభుత్వం విడుదల చేసిన రెండు నెమలి చిత్రాలున్న పది రూపాయల నోటును ఆయన ప్రదర్శించారు. మన జాతీయ పక్షి నెమలి సంతతిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్