అమరావతిపై అసత్య ప్రచారం.. అంబటిని విచారించిన పోలీసులు

9944చూసినవారు
అమరావతిపై అసత్య ప్రచారం.. అంబటిని విచారించిన పోలీసులు
ఏపీ రాజధాని అమరావతిపై అసత్య ప్రచారం చేసిన కేసులో పొన్నూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ గుంటూరు జిల్లా తాడేపల్లి పీఎస్‌లో విచారణకు హాజరయ్యారు. ఆయనను సుమారు గంటన్నరపాటు పోలీసులు విచారించారు. మొత్తం 8 ప్రశ్నలు సంధించగా.. ఎక్కువ ప్రశ్నలకు తెలియదు, గుర్తులేదు అని ఆయన సమాధానం ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. మురళీకృష్ణ సమాధానాలను న్యాయస్థానానికి నివేదిక రూపంలో ఇస్తామని సీఐ వీరేంద్రబాబు తెలిపారు.

సంబంధిత పోస్ట్