రైతుల కష్టాలు కన్పించడం లేదా: బొత్స సత్యనారాయణ

0చూసినవారు
కూటమి ప్రభుత్వానికి రైతుల ఇబ్బందులు కన్పించడం లేదా అని వైసీపీ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మొంథా తుఫాన్‌తో రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారిని రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. సీఎం, మంత్రులు మాటలు చెబుతున్నారే తప్ప, చేతల్లో చూపించడం లేదని విమర్శించారు. బీమా సొమ్మును ప్రభుత్వమే చెల్లించి ఉంటే, రైతుల నష్టాన్ని పూర్తిగా భర్తీ చేసేవారని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్