APSRTC ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

39చూసినవారు
APSRTC ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం APSRTC ఉద్యోగులకు శుభవార్త అందించింది. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్‌, ఎంప్లాయీస్‌ యూనియన్లను సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో చేర్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలకు ప్రభుత్వ స్థాయిలో త్వరగా పరిష్కారం లభించే అవకాశం ఉంది. సర్వీస్ నిబంధనలు, ప్రమోషన్లు, ఇతర సంక్షేమ అంశాలపై నేరుగా ప్రభుత్వంతో చర్చించే వీలుటుందని యూనియన్‌లు హర్షం వ్యక్తం చేశాయి. కాగా, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగులకు పెద్ద ఉపశమనం కలిగించనుంది.

ట్యాగ్స్ :