మహిళా కమిషన్‌ విచారణకు హాజరైన గుడివాడ అమర్‌నాథ్‌

12చూసినవారు
మహిళా కమిషన్‌ విచారణకు హాజరైన గుడివాడ అమర్‌నాథ్‌
AP: హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యల విషయంలో మంగళవారం మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ విజయవాడలోని మహిళా కమిషన్‌ ముందు విచారణకు హాజరయ్యారు. న్యాయవాదులతో కలిసి ఆయన విచారణకు వచ్చారు. అయితే ఈ వ్యాఖ్యల కారణంగా ఆయనపై కేసు కూడా నమోదైంది. ఈ సంఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్