వైసీపీ సమన్వయకర్త చిప్పల సాయిబాబును పరామర్శించారు

3614చూసినవారు
వైసీపీ సమన్వయకర్త చిప్పల సాయిబాబును పరామర్శించారు
నిజాంపట్నం మండలం నిజాంపట్నం గ్రామంలో మంగళవారం సీనియర్ నాయకుడు చిప్పల సాయిబాబు కంటి ఆపరేషన్ చేయించుకున్న నేపథ్యంలో, రేపల్లె వైసీపీ సమన్వయకర్త పేట నాగమోహన్ కృష్ణ ఆయనను పరామర్శించి, కుశల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సంఘటన బాపట్ల, రేపల్లె ప్రాంతాలలో జరిగింది.

సంబంధిత పోస్ట్