చిన్నారులను అభినందించిన మాజీ ఎంపీ మోపిదేవి

1016చూసినవారు
చిన్నారులను అభినందించిన మాజీ ఎంపీ మోపిదేవి
జైపూర్‌లో జనవరి 18 నుండి 23 వరకు జరిగిన ఇండియా తైక్వాండో థర్డ్ కిడ్స్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ 2025–2026 పోటీలలో బాపట్ల జిల్లాకు చెందిన పి.ఎస్.ఓ. మల్లెల విజయ్ బాబు కుమార్తె రంజయు లోచన్, కుమారుడు నిక్షిప్త విజయ్ పతకాలు సాధించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణరావు బుధవారం వారిని అభినందించారు. ఈ పోటీలు జాతీయ స్థాయిలో ఎస్‌డీఎంఎస్ ఇండోర్ స్టేడియంలో జరిగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్