గుంటూరు: విద్యారంగ సమస్యలపై ర్యాలీ

9చూసినవారు
విచారణ సంస్థల పరిష్కారానికి అక్టోబర్ 22న ఇచ్చాపురం నుంచి బయలుదేరిన ఏఐఎస్ఎఫ్ బస్సు యాత్ర శనివారం గుంటూరు నగరానికి చేరుకుంది. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రభుత్వ మెడికల్ పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సీపీఐ పార్టీ కార్యాలయం నుంచి వెంకటేశ్వర మండలం వరకు ర్యాలీ చేపట్టారు.

ట్యాగ్స్ :