ప్రజల అవసరాలే మా ప్రాధాన్యం ఎమ్మెల్యే ధూళిపాళ్ళ

12చూసినవారు
ప్రజల అవసరాలే మా ప్రాధాన్యం ఎమ్మెల్యే ధూళిపాళ్ళ
పొన్నూరు నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ మంగళవారం తెలిపారు. పొన్నూరు సెక్షన్ పరిధిలో 3 ప్రధాన రహదారి అభివృద్ధి పనులకు రూ. 8.20 కోట్లు మంజూరు చేసినట్లు, త్వరలో పనులు ప్రారంభం అవుతాయని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్