ప్రత్తిపాడు: యూరియా కోసం కంప్యూటర్లు ధ్వంసం చేసిన రైతులు

4చూసినవారు
బుధవారం వట్టి చేరుకూరు మండలం వింజనంపాడు గ్రామ సచివాలయంలో యూరియా కోసం పేర్లు నమోదు చేసుకునేందుకు వచ్చిన రైతులు, మాటల పెరిగి గొడవకు దిగారు. ఈ క్రమంలో సచివాలయంలోని కంప్యూటర్లు, హార్డ్ డిస్కులను ధ్వంసం చేశారు. సచివాలయ సెక్రటరీ పి. లక్ష్మీ శారద ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you