తెనాలిలో చెట్టుపై పిడుగు.. భయాందోళనలో ప్రజలు

5చూసినవారు
తెనాలిలో చెట్టుపై పిడుగు.. భయాందోళనలో ప్రజలు
తెనాలి పట్టణంలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం, బలమైన ఈదురుగాలులతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఉదయం ఎండగా ఉన్నప్పటికీ, మధ్యాహ్నం తర్వాత వాతావరణం మారి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మారీసుపేటలో ఓ భారీ చెట్టుపై పిడుగు పడి విరిగి నేలకూలింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు, కానీ ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్