ప్రజా సమస్యల పరిష్కారం కోసం రేపు ఎమ్మెల్యే ప్రజాదర్బార్‌

9చూసినవారు
ప్రజా సమస్యల పరిష్కారం కోసం రేపు ఎమ్మెల్యే ప్రజాదర్బార్‌
వినుకొండ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికై శుక్రవారం ఎమ్మెల్యే కార్యాలయంలో 'ప్రజాదర్బార్' నిర్వహించనున్నట్లు కార్యాలయ వర్గాలు గురువారం తెలిపాయి. శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఉదయం 09:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. సమస్యలున్నవారు నేరుగా ఎమ్మెల్యేని కలిసి వివరించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్