ఏపీలో ఐదేళ్ల పాటు ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ విధానం అమలు

76చూసినవారు
ఏపీలో ఐదేళ్ల పాటు ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ విధానం అమలు
ఏపీలో కూటమి సర్కార్ కీలక ప్రకటన విడుదల చేసింది. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ విధానం ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నోటీఫికేషన్ విడుదల చేశారు. సమీకృత క్లీన్ ఎనర్జీ పాలసీ విధివిధానాలను ఇంధన శాఖ జారీ చేసింది. ఈ విధానం అమలు చేయడం ద్వారా 24 గంటలూ విద్యుత్ సరఫరాతో పాటు రూ.67 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్