WTC ఫైనల్ చేరాలంటే శ్రీలంకపై భారత్ క్లీన్ స్వీప్ తప్పనిసరి: ఆకాష్ చోప్రా

18315చూసినవారు
WTC ఫైనల్ చేరాలంటే శ్రీలంకపై భారత్ క్లీన్ స్వీప్ తప్పనిసరి: ఆకాష్ చోప్రా
ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్ ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 సైకిల్‌లో భారత్‌కు అత్యంత కీలకం. ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్న భారత్ ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్‌ను 2-0తో గెలవాలని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా సూచించారు. ఒకవేళ 1-1తో సిరీస్ సమమైతే పెద్దగా ఉపయోగం ఉండదని, 0-2తో ఓడిపోతే భారత్ మరింత వెనుకబడుతుందని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్