దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ క్లినిక్ హైదరాబాద్‌‌లో ప్రారంభం

11299చూసినవారు
దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ క్లినిక్ హైదరాబాద్‌‌లో ప్రారంభం
హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఈఎస్‌ఐ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో దేశంలోనే తొలిసారిగా ఒక ప్రత్యేక ట్రాన్స్‌జెండర్ క్లినిక్ ప్రారంభమైంది. ఈఎస్‌ఐసీ ఆసుపత్రి, 'క్వీర్ బంధు పేరెంట్స్ అసోసియేషన్' సంయుక్తంగా ఈ చొరవను చేపట్టాయి. ఈ క్లినిక్ ద్వారా ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి జనరల్ హెల్త్ చెకప్‌లు, కౌన్సెలింగ్, హార్మోన్ థెరపీ, ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. వివక్ష లేకుండా, సురక్షితమైన, గౌరవప్రదమైన వైద్య సేవలు అందించడమే దీని లక్ష్యం.

సంబంధిత పోస్ట్