భార‌త జ‌ట్టుకు ‘కాన్సులేట్ జ‌న‌ర‌ల్’ ఆహ్వానం

6800చూసినవారు
భార‌త జ‌ట్టుకు ‘కాన్సులేట్ జ‌న‌ర‌ల్’ ఆహ్వానం
ఐర్లాండ్‌లో పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టుకు బెల్‌ఫాస్ట్‌లోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో ఆత్మీయ స్వాగతం లభించింది. కాన్సులేట్ జనరల్ కిరణ్ ఖత్రీ టీమిండియా సభ్యులను, కోచింగ్ సిబ్బందిని ఆహ్వానించి, క్రికెట్ ప్రజలను ఎలా దగ్గర చేస్తుందో వివరించారు. ఈ సందర్భంగా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ కూడా భారత క్రికెట్ గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐర్లాండ్‌లోని ప్రవాస భారతీయులు, విశిష్ట అతిథులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్