AP: రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు
వైసీపీ అధినేత
జగన్ సిద్ధమయ్యారని యనమల రామకృష్ణుడు అన్నారు. మావిగన్-అమరావతి అంటూ కొత్త నాటకం మొదలుపెట్టారని, గతంలో మూడు రాజధానుల పేరుతో మోసం చేశారన్నారు. అధికారంలోకి రావడానికి
జగన్ ఎన్నో కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఏపీ అభివృద్ధి, సంక్షేమ పథంలో దూసుకెళ్తోందన్నారు.