గోపవరం లో పట్టపగలు చైన్ స్నాచింగ్ కలకలం

1చూసినవారు
గోపవరం లో పట్టపగలు చైన్ స్నాచింగ్ కలకలం
శనివారం బద్వేల్ నియోజకవర్గం గోపవరం మండలం శ్రీనివాసపురం వద్ద పట్టపగలు చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. దుండగులు ఒక మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. ఈ చోరీ సమయంలో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితుల కోసం గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్