సిద్ధపటంలో రైలు కింద పడి వ్యక్తి మృతి

11చూసినవారు
సిద్ధపటంలో రైలు కింద పడి వ్యక్తి మృతి
భాకరాపేట – కనుములోపల్లె మధ్యలో మిట్టపల్లి వద్ద రైల్వే ట్రాక్ పై గూడ్స్ రైలు కిందపడి 60 ఏళ్ల వృద్ధుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి ఒంటిపై తెలుపు రంగు గీతలు ఉన్న బులుగు రంగు చొక్కా ఉన్నట్లు రైల్వే పోలీసులు స్పష్టం చేశారు. SI 9440 900811, CI 9440627398 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్