కడప: ఎర్రచందనం దుంగల మాయం: ఫారెస్టు అధికారిపై కేసు నమోదు

7చూసినవారు
కడప: ఎర్రచందనం దుంగల మాయం: ఫారెస్టు అధికారిపై కేసు నమోదు
కడప అటవీ శాఖ గోడౌన్ నుండి 917 ఎర్రచందనం దుంగలు మాయమైన ఘటనలో మాజీ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ తాయన్నపై కడప వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. 2014-15 మధ్య ఆయన బాధ్యతలు నిర్వహించిన సమయంలో, గోడౌన్‌లో ఉండాల్సిన 1430 దుంగల్లో కేవలం 517 మాత్రమే మిగిలాయి. ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు, పదేళ్ల తర్వాత ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్