కమలాపురం పట్టణంలోని రెడ్డి కాలనీలో జగన్మోహన్ కుటుంబ వివాదం పరిష్కరించడానికి వచ్చిన సుదర్శన్ రెడ్డిపై జగన్మోహన్ ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. ఈ ఘటనలో సుదర్శన్ రెడ్డి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.