సింహాద్రిపురం: రేపు భానుకోట క్షేత్రంలో లక్ష దీపోత్సవం

16చూసినవారు
సింహాద్రిపురంలోని భానుకోట సోమేశ్వర స్వామి క్షేత్రంలో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్ష దీపోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు బద్రి శర్మ, సురేశ్ శర్మలు మంగళవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించాలని వారు కోరారు. అనంతరం భక్తులందరికీ అన్నదానం కార్యక్రమం ఉంటుందని వారు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్