వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీశ్ రెడ్డి బుధవారం పులివెందులలో మాట్లాడుతూ, ప్రతిరోజు వైఎస్
జగన్ నామస్మరణ చేయకపోతే
వైసీపీ నేతలకు నిద్ర పట్టడంలేదని విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి రావడానికి సూపర్-6తోపాటు అనేక హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తుంగలో తొక్కారని ఆయన ఆరోపించారు. రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా
టీడీపీ మేనిఫెస్టోను ప్రతి ఇంటికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు.