రామసముద్రం: ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు

2చూసినవారు
రామసముద్రం: ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు
అన్నమయ్య జిల్లా రామసముద్రం పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ కిరణ్, కానిస్టేబుల్ కిరణ్‌లను బుధవారం ఎస్పీ ధీరజ్ సస్పెండ్ చేశారు. ఒక కేసులో లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు చేశారనే ఫిర్యాదుపై విచారణ జరిపిన ఎస్పీ, ఆరోపణలు నిజమని తేలడంతో ఈ చర్య తీసుకున్నారు. పోలీస్ శాఖలో అవినీతిని సహించబోమని ఎస్పీ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్