తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరూర్ తొక్కిసలాట బాధితులను కలవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా విజయ్ ఓదార్పు యాత్ర చేపట్టనున్నారు. జూలై రెండో వారంలో కరూర్లో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా బాధితులను కలిసి మాట్లాడనున్నారు. కాగా గతంలో కరూర్లో TVK ప్రచార సభలో తొక్కిసలాట చోటుచేసుకుని 41 మంది మరణించిన విషయం తెలిసిందే.