కేశవరంలో వైసీపీని వీడి టీడీపీలోకి చేరికలు

173చూసినవారు
కేశవరంలో వైసీపీని వీడి టీడీపీలోకి చేరికలు
మండపేట మండలం కేశవరంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. మంగళవారం, కేశవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఉండమట్ల నాగ తులసి, మూడవ వార్డు మెంబర్ హరే రామకృష్ణలు, ఉండమట్ల తాతాజీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జోగేశ్వరరావు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ చేరికలతో కేశవరంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసల పరంపర కొనసాగుతూనే ఉంది.