కోటసత్తెమ్మ అమ్మవారికి వెండి పళ్ళెం, పాదుకులు సమర్పణ

566చూసినవారు
కోటసత్తెమ్మ అమ్మవారికి వెండి పళ్ళెం, పాదుకులు సమర్పణ
నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో కొలువైన శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారికి కలవలపల్లికి చెందిన యీదర శ్రీనివాసరావు, వెంకట లక్ష్మి దంపతులు వెండి పళ్ళెం, పాదుకలను బుధవారం సమర్పించారు. ఈ కానుకలను అర్చకులు SVKA శర్మ, పి. శ్రీనివాసరావులకు అందజేసినట్లు ఏసి కార్యనిర్వహణ అధికారి విహరి సూర్య ప్రకాష్, ఫౌండర్ దేవులపల్లి రవిశంకర్ తెలిపారు. అనంతరం దాతలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్