కడియంలో ఈగల్ టీమ్ అవగాహన సదస్సు

12చూసినవారు
కడియంలో ఈగల్ టీమ్ అవగాహన సదస్సు
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ పరిధిలోని కడియం జెడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సౌత్ జోన్ ఈగల్ బృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో సైబర్ నేరాలు, సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తలు, మహిళలు, బాలికల భద్రతపై సుమారు 70 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను ఎలా సంప్రదించాలో కూడా వివరించారు.

సంబంధిత పోస్ట్