మౌలిక వసతుల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం

1108చూసినవారు
మౌలిక వసతుల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం
రాజమండ్రి నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం రాజమండ్రిలోని 6వ డివిజన్ అన్నపూర్ణమ్మపేటలో 300 ఎం.ఎం. సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ పనులు పూర్తయితే వర్షాకాలంలో స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగి ఉపశమనం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్