కొత్తూరులో ఎన్టీఆర్ జయంతి వేడుకలు

430చూసినవారు
కొత్తూరులో ఎన్టీఆర్ జయంతి వేడుకలు
రామచంద్రపురం కొత్తూరులో గురువారం ఎన్టీఆర్ జయంతి వేడుకలను మంత్రి సుభాష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండ వేసి నివాళులర్పించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి చిరునామా, సంక్షేమ పథకాల ఆద్యుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాలను CM చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్