ఆన్‌లైన్ మోసం.. రిసార్ట్ బుకింగ్‌లో రూ.20 వేలు కోల్పోయిన వ్యక్తి

2చూసినవారు
ఆన్‌లైన్ మోసం..  రిసార్ట్ బుకింగ్‌లో రూ.20 వేలు కోల్పోయిన వ్యక్తి
విజయవాడకు చెందిన అబ్దుల్ రహీమ్ అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో రిసార్ట్ గది బుక్ చేసుకోవడానికి ప్రయత్నించి, నకిలీ వెబ్‌సైట్ బారిన పడి రూ.20 వేలు కోల్పోయాడు. ఈ నెల 11న జరిగిన ఈ ఘటనలో, వాట్సాప్ బుకింగ్ లింక్ ద్వారా సంప్రదించిన మోసగాళ్లు డబ్బు జమ చేయించుకున్నారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సంబంధిత పోస్ట్